Header Banner

మస్క్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. భారత పర్యటనపై ఫుల్ క్లారిటీ! దిగొచ్చిన ప్రపంచ కుబేరుడు!

  Sat Apr 19, 2025 20:14        U S A

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం, టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ త్వరలో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో సంభాషించిన అనంతరం, ఈ ఏడాది చివర్లో భారత్‌కు వస్తానని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' (గతంలో ట్విట్టర్) లో చేసిన ఒక పోస్ట్‌కు ఎలాన్ మస్క్ స్పందించారు. "ప్రధాని మోదీతో మాట్లాడటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను" అని మస్క్ పేర్కొన్నారు. "ఈ ఏడాది చివర్లో భారత్‌ను సందర్శించేందుకు ఎదురుచూస్తున్నాను!" అని తన ట్వీట్ లో తెలిపారు.కాగా, ప్రధాని మోదీ తాను ఎలాన్ మస్క్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు నిన్న వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: QR కోడ్‌ స్కాన్‌ చేస్తున్నారా.. మీ బ్యాంక్‌ ఖాతా రక్షించుకోండి! సైబర్ నేరగాళ్ల కొత్త టెక్నిక్!

 

ఈ ఏడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో మస్క్‌తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను ఈ సంభాషణలో మరోసారి ప్రస్తావించుకున్నట్లు ప్రధాని తెలిపారు. గత జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ఎలాన్ మస్క్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ భేటీలో ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష రంగం వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విభాగాల్లో భవిష్యత్ సహకారంపై ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల అనుమతుల కోసం భద్రతాపరమైన అంశాలు పరిశీలనలో ఉన్నాయని వార్తలు వస్తున్న తరుణంలో, అలాగే న్యూఢిల్లీ-వాషింగ్టన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ-మస్క్ తాజా సంభాషణ, మస్క్ పర్యటన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #Indian #ElonMusk #PhoneCall #VisitIndia #modiSocialmedia #ViralNews